- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Saturday, 3 November 2018

సైనసైటిస్


పావు లీటరు నీటిలో ఒక గుప్పెడు పుదీనా ఆకులు, వేయించిన వాము పొడి ఒక గ్రాము, పసుపు ఒక గ్రాము, వేసి బాగా మరిగిస్తూ (స్టవ్ మీదనే ఉంచి)ఆవిరి పట్టడం వల్ల త్వరగా సైనసైటిస్ తగ్గుతుంది.
లేదా
 పావు లీటరు నీటిలో ఒక గుప్పెడు పుదీనా ఆకులు, వేయించిన వాము పొడి ఒక గ్రాము, పసుపు ఒక గ్రాము, వేసి బాగా మరిగించి దింపి చల్లార్చి వడకట్టి పెట్టుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని రోజుకు రెండుసార్లు త్రాగుతూ ఉంటే సైనసైటిస్ ఇబ్బంది తొలగుతుంది.

No comments:

Post a Comment